ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్ ను మెరుగుపరచడానికి భాగస్వామం చెందిన ఎంజీ ఇండియా మరియు హెచ్ పీసీఎల్
స్థిరమైన సంచారం దిశగా తీసుకున్న చర్యలో భాగంగా, భారతదేశపు ఈవీ ఛార్జింగ్ మౌలికసదుపాయాన్ని రుగుపరిచి మరియు సుసంపన్నం చేయడానికి తమ వ్యూహాత్మకమైన భాగస్వామాన్ని ఎంజీ మోటార్ ఇండియా మరియు -దూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. (హెచ్ పీసీఎల్) లు ప్రకటించాయి. ఈ చర్యలో భాగంగా, ఎంజీ మరియు హెచ్ -ఎల్ లు కలిసి 50kW/60kW DC ఫాస్ట్ ఛార్జర్స్ ను కీలకమైన ప్రదేశాల్లో అనగా భారతదేశంలో నగరాలు, జాతీయ దారులపై ఏర్పాటు చేస్తాయి. తమ దూర ప్రయాణాలు మరియు ఇంటర్ సిటీ ప్రయాణం చేసే సమయంలో ఈవీ ఛార్జర్స్ ్యతను పెంచడం ద్వారా ఈవీ యూజర్స్ కు సౌకర్యాన్ని కేటాయించడంపై ఈ సహకారం దృష్టి కేంద్రీకరించింది.
2 ఛార్జింగ్ స్టాండర్డ్ తో అనుకూలంగా అన్ని ఈవీల కోసం ఛార్జర్స్ పబ్లిక్- మోడ్ నెట్ వర్క్ రూపొందించబడింది. ఈ బ్లైంగ్ స్టేషన్స్ మైఎంజీ యాప్ పై ఎంజీ కస్టమర్స్ కు లభిస్తాయి మరియు సమీకృత హెచ్ పీసీఎల్ నెట్ వర్క్ డిస్కవరీ సాధనం రా కూడా తెలుసుకోవచ్చు.
వ్ గుప్తా, ఛీఫ్ గ్రోత్ ఆఫీసర్, ఎంజీ మోటార్ ఇండియా, ఇలా అన్నారు. “ఎలక్ట్రిక్ సంచారానికి విజయవంతంగా పరివర్తన చడానికి కీలకం దృఢమైన ఈవీ పర్యావరణ వ్యవస్థ ఉండాలి. ఈవీ రంగంలో ముందస్తు చర్యగా ఎంజీ శక్తివంతమైన ఈవీ వ్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ముందుంది. బ్యాటరీ రీసైక్లింగ్ & ఎలక్ట్రిక్ వాహనాల యొక్క పూర్తి సుస్థిరత కోసం టరీ రెండవ జీవిత కాల పరిష్కారాలకు అదనంగా మా పర్యావరణ వ్యవస్థ భాగస్వాములతో పాటు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ క్క విస్తృతమైన నెట్ వర్క్ ను తయారు చేయడానికి మేము పని చేస్తున్నాం. కస్టమర్ ఆత్మవిశ్వాసాన్ని ఈవీలలో రుగుపరచడానికి మరియు శక్తివంతం చేయడానికి భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ మౌలికసదుపాయాన్ని విస్తరించడానికి హెచ్ ఎల్ తో మా భాగస్వామం మరొక చర్య. దేశంలో ఇప్పటికే ఉన్న మరియు కాబోయే ఈవీ యూజర్స్ మా ఛార్జింగ్ ష్కారాలను సౌకర్యవంతంగా పొందగలరని భారతదేశంలో హెచ్ పీసీఎల్ విస్తృతమైన నెట్ వర్క్ మరియు గణనీయమైన “కి నిర్ధారిస్తుంది.”జ్ దీప్ ఘోష్, ఛీఫ్ జనరల్ మేనేజర్, హైవే రీటైలింగ్, హెచ్ పీసీఎల్ ఇలా అన్నారు. “హెచ్ పీసీఎల్ కు దేశవ్యాప్తంగా 22000+ డ్రాయల్ స్టేషన్స్ నెట్ వర్క్ ఉంది మరియు కస్టమర్స్ కు పర్యావరణానుకూలమైన ఇంధనం కేటాయించడం ద్వారా రమైన భవిష్యత్తుకు కట్టుబడింది. ఇంకా, డిసెంబర్ 2024 నాటికి 5000 ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసే క్తాం కలిగి ఉంది. ఎంజీ మోటార్ ఇండియాతో ఈ భాగస్వామం ద్వారా, హెచ్ పీసీఎల్ భారతదేశంవ్యాప్తంగా ఏర్పాటు రబడిన తమ ఛార్జర్స్ వినియోగాన్ని పెంచడానికి ఎంజీ యొక్క వాహనాలను సమన్వయం చేస్తుంది. కస్టమర్ అనుభవాన్ని రుగుపరచడానికి మరియు వివిధ ప్రాంతాలలో ఈవీ ఛార్జింగ్ లో వ్యూహాత్మకమైన విస్తరణను విస్తరించడానికి హెచ్ పీసీఎల్ ద్దర్ వాడకాన్ని విశ్లేషిస్తుంది. ఈ సమన్వయం రాబోయే రోజుల్లో ఈవీల వృద్ధిలో సహాయపడుతుంది.” వినియోగించే కస్టమర్స్ లాయల్టీ రివార్డ్స్, ప్రత్యేకమైన ప్రోత్సాహాలతో కూడా ప్రయోజనం పొందుతారు. యు ఎలక్ట్రిక్ సంచారం వాడకాన్ని మరింత ప్రోత్సహిస్తారు. ఈ సహకారం ఆధునిక సుస్థిర సంచార పరిష్కారాలను రెయు రవాణా రంగంలో సానుకూలమైన మార్పును ప్రోత్సహించడానికి ఎంజీ మోటార్ ఇండియా మరియు హెచ్ పీసీఎల్ ఏకీకృత కలను శక్తివంతం చేస్తుంది.
ఇజీ ఇండియా వారి ఈవీ ప్రయత్నాలు:
రంగంలో మార్గదర్శకునిగా, మేము మా రెండవ కారు భారతదేశపు పూర్తి ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV – MG ZS EVA ఎదల చేయడానికి ముందు విస్తృతమైన అందుబాటుతో దృఢమైన ఇకో సిస్టంను అభివృద్ధి చేయడానికి మేము దృష్టి ద్రీకరించాం. మా స్మార్ట్ మరియు సుస్థిరమైన ఉత్పత్తులతో పాటు, దృఢమైన ఛార్జింగ్ ఇకో వ్యవస్థను సృష్టించడానికి 6–వే ర్జింగ్ మౌలికసదుపాయంతో దృఢమైన ఈవీ పర్యావరణాన్ని మేము సృష్టించాం మరియు టాటా పవర్, డెల్టా ఎలక్ట్రానిక్స్, రెయు ఫోర్టమ్ వంటి మా ఇకో సిస్టం భాగస్వాములతో కలిసి పబ్లిక్ మరియు ఇంటి ఛార్జర్స్ సహా దేశవ్యాప్తంగా 15,000కి • ఛార్జింగ్ టచ్ పాయింట్స్ ను మేము ఏర్పాటు చేసాం.
కా, భారతదేశంవ్యాప్తంగా వివిధ టచ్ పాయింట్స్ లో ఛార్జింగ్ స్టేషన్స్ స్థాపించడానికి కంపెనీ బీపీసీఎల్ మరియు జియో-
- తో భాగస్వామం చెందింది. ఈవీ బ్యాటరీస్ రెండవ జీవిత కాలం మరియు రీసైక్లింగ్ కోసం ఎంజీ కూడా ఎక్సికామ్, టాటా
ద్ధతు చేయడానికి మరియు కస్టమర్ కు అందుబాటులో ఉంచడానికి రాబోయే ఎంజీ డీలర్ షిప్స్ వద్ద CC260 KW DC
చేయడానికి ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీతో గణనీయమైన భాగస్వామాల
సంతకం చేసింది. బ్యాటరీ రీసైక్లింగ్ మరియు రెండవ జీవిత కాలం నైపుణ్యత కోసం, ఛార్జింగ్ పరిష్కారాలు మరియు
కోసం పవర్ ఈవీ సహా ఎప్సిలాన్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థలతో అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది.
భాగస్వామాలు దేశంలో విస్తృతమైన మరియు సమర్థవంతమైన ఛార్జింగ్ మౌలికసదుపాయం అభివృద్ధి చెందే నిబద్ధతను చిస్తున్నాయి.
