అనకాపల్లి జిల్లా
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో గల జి ఎఫ్ ఎం ఎస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.
కంపెనీ రియాక్టర్ పేలడంతో పరుగులు తీసిన కార్మికులు.
పేలుడులో ఇద్దరు మృతి., ముగ్గురుకు తీవ్ర గాయాలు
ఇంకేవరైన కార్మికులు ఉన్నారేమో అని వెతుకుతున్న సిబ్బంది