Vizag Vision:

Seychelles confers ‘Guardian of the Blue Horizon’ title on PM Modi

Blue Horizon for Green Vision: PM Modi’s Global Impact
 
Prime Minister Narendra Modi has been conferred the ‘Guardian of the Blue Horizon’, Seychelles’ highest distinction for leadership in environmental conservation and sustainable development.
 
The award acknowledges PM Modi’s long-standing push for sustainable growth and his green vision.
 
This is the latest in a series of global honours recognising PM Modi’s work on climate action, sustainable development and green growth.

Just last month, in May 2026, the Food and Agriculture Organization (FAO) presented him with the Agricola Medal for strengthening food security, transforming agriculture and promoting sustainable farming.
 
Earlier, in 2018, he received the Seoul Peace Prize for advancing sustainable economic growth, global cooperation and inclusive development.
 
In 2018, the United Nations conferred upon him the prestigious Champions of the Earth Award, the organisation

Related posts

Vizag Vision Visakhapatnam:గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్ శ్రీకృష్ణ విద్యా మందిర్, విశాఖపట్నంభారతీయ విద్యకు ప్రముఖ కేంద్రమైన శ్రీకృష్ణ విద్యా మందిర్ నందు నేడు “గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్”కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నాంది పలకడం జరిగింది.*ముఖ్య అతిథులు: *ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు*, చైర్మన్,శ్రీమతి ఈశ్వర ప్రభాకర గారు,శ్రీ సుబ్బారావు గారు*, భారతీయ విద్యా ప్రముఖులు,వి.వి.ఎన్ ఆచార్యులు గారు,బి. నారాయణ రావు గారు*, సమితి ముఖ్య ప్రముఖులు,శ్రీ చిరంజీవి గారు పాఠశాల ప్రిన్సిపల్ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. పాఠశాల విద్యార్థులు ప్రార్థనా గీతంతో సభను అలరించారు విజ్ఞాన మేళాలో *గణితం, సైన్స్, సంస్కృత బోధన*కు సంబంధించిన ప్రయోగాత్మక కార్యక్రమాలు మరియు *మట్టి బొమ్మల తయారీ* కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి.విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ మేళా మూడు స్థాయిలలో నిర్వహించబడుతుంది. పాఠశాల స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన విద్యార్థులు ప్రాంత స్థాయికి, ప్రాంత స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు క్షేత్ర స్థాయికి,క్షేత్ర స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు జాతీయ స్థాయికి ఎంపికై వెళ్లనున్నారు.ఈ కార్యక్రమాన్ని *విద్యా భారతి* సంస్థ అధినేతలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఈ విజ్ఞాన మేళా ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

Vizagvision Anakapalli : మర్తి లో ఫైజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ ప్రజాస్పందనలేమర్తి , అనకాపల్లి జిల్లా, ఆగస్టు 13, 2026: ప్రముఖ బహుళజాతి ఔషధ మరియు బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శంకర్ ఫౌండేషన్ సహకారంతో, తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, లేమర్తి గ్రామంలో సమగ్ర ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారిలో శ్రీ రవి పోలిశెట్టి, క్వాలిటీ హెడ్; శ్రీ రాజేష్ రావూరి, ఫైనాన్స్ హెడ్; శ్రీ సత్జీత్ సింగ్, ఐటీ హెడ్; శ్రీ ఎం.వి. రామరాజు, పబ్లిక్ అఫైర్స్ & CSR హెడ్; మరియు డా. పి. ఈశ్వర్ రావు, మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. వీరితో పాటు శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రవి చందర్ కట్టా మాట్లాడుతూ, శిబిరానికి హాజరైన లబ్ధిదారులు ఈ కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, నివారించగల అంధత్వాన్ని అరికట్టేందుకు అందిస్తున్న సేవలను పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు. సమాజానికి శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను ఆయన అభినందించారు. అర్హులైన లబ్ధిదారులకు అక్కడికక్కడే కళ్లద్దాలను అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వెనుకబడిన వర్గాల ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించడంలో శంకర్ ఫౌండేషన్ చూపిస్తున్న నిబద్ధతను ఆయన అభినందించారు.ఫైజర్ సంస్థకు చెందిన అధికారులు శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని సమర్థవంతంగా మరియు విజయవంతంగా నిర్వహించినందుకు శంకర్ ఫౌండేషన్ను అభినందించారు. అనంతరం శిబిరానికి హాజరైన రోగులకు కళ్లద్దాలు మరియు మందులను పంపిణీ చేశారు. లేమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మరియు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ జె. నాగేశ్వరరావు శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందించారు.ఈ కంటి పరీక్షా శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సమాజంలోని ప్రజల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నివారించగల అంధత్వాన్ని తగ్గించడం పట్ల ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు శంకర్ ఫౌండేషన్ కలసి చూపిస్తున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.కంటి శిబిరం ముఖ్యాంశాలు : శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు మాట్లాడుతూ, సమీప గ్రామాల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.• 535 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు • 360 మందికి కళ్లద్దాలు సూచించారు • 350 మందికి అక్కడికక్కడే కళ్లద్దాలు అందజేశారు • 42 మంది రోగులను కంటి శుక్లం (క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు మరియు ఇతర చికిత్సా విధానాలకు గుర్తించారు , వీరిని నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి శస్త్రచికిత్సల కోసం తరలించారు.• 170 మంది రోగులకు మందులు అందజేశారువైద్య బృందం & సహాయక సిబ్బంది: రోగులకు కంటి పరీక్షలను శంకర్ ఫౌండేషన్కు చెందిన డా. యధార్థ్ మరియు డా. అన్నా జోసెఫ్ నిర్వహించారు. ఈ కంటి శిబిరాన్ని శ్రీ ఎన్. అప్పల రాజు (సీనియర్ మేనేజర్ – అవుట్రీచ్) నాయకత్వంలో, శ్రీ అరుణ్ కుమార్, మేనేజర్; శ్రీ ఈశ్వర్ రావు (సీనియర్ మేనేజర్); శ్రీ రాము (సీనియర్ మేనేజర్ – ఆప్టికల్ మేనేజ్మెంట్); శ్రీ రతన్ రాజు (మేనేజర్ – ఆప్టోమెట్రీ విభాగం); శ్రీమతి శ్రుతి (CR); మరియు శ్రీమతి హరిత, ఫార్మసిస్ట్ కూడిన అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు మరియు పారామెడికల్ సిబ్బంది బృందం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించింది.ఫోటో క్యాప్షన్: 1. ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా ప్రసంగిస్తున్న దృశ్యం.2.ఫైజర్ యూనిట్ హెడ్ శ్రీ రవి చందర్ కట్టా రోగులకు కళ్లద్దాలను పంపిణీ చేస్తున్న దృశ్యం. 3.శ్రీ రవి చందర్ కట్టా మరియు ఫైజర్ అధికారులు ఈ రోజు కంటి శిబిరాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం. (K.BANGAR RAJU )DEPUTY GENERAL MANAGER (PR , LIAISON & Corporate Relations)Sankar Foundation Eye Hospital & InstitutePh.no.98481 89378

Vizagvision Visakhapatnam:GM SCoR REVIEWS SAFETY PREPAREDNESS WITH FOCUS ON MAINTENANCE PRACTICES, MONSOON READINESS &LEVEL CROSSING SAFETY*General Manager, South Coast Railway, Shri Sandeep Mathur, chaired a comprehensive Safety Review Meeting with Principal Heads of Departments and Divisional Railway Managers of all four Divisions of South Coast Railway, focusing on strengthening safety systems through improved maintenance practices, enhanced preparedness for monsoon conditions and effective management of Level Crossing (LC) Gates.The meeting reviewed safety from a preventive and asset-management perspective and ensuring timely corrective action rather than responding only after incidents occur. GM Shri Sandeep Mathur directed all departments and Divisions to maintain continuous vigilance and ensure that safety protocols are translated into effective field-level practices.Officials were advised to closely monitor the condition of tracks, signalling and telecommunications equipment, electrical installations, bridges, yards, points and crossings, drainage systems and other critical infrastructure. He called for regular inspections, systematic preventive maintenance and prompt rectification of deficiencies. Field staff were advised to remain alert to early signs of deterioration and ensure that maintenance activities are carried out strictly as per prescribed standards and schedules. Reviewing the preparedness for continuing monsoon conditions, GM instructed officials to maintain close watch over vulnerable locations, waterlogging-prone areas, drainage arrangements, cuttings, bridges, yards and other critical railway assets. Adequate drainage and water evacuation arrangements were emphasized to prevent accumulation of water around tracks, RUBs and railway installations The meeting concluded with directions to all concerned departments and Divisions to strengthen monitoring mechanisms, improve maintenance standards and ensure effective implementation of safety measures, particularly during the monsoon season.