Vizag Vision:

Seychelles confers ‘Guardian of the Blue Horizon’ title on PM Modi

Blue Horizon for Green Vision: PM Modi’s Global Impact
 
Prime Minister Narendra Modi has been conferred the ‘Guardian of the Blue Horizon’, Seychelles’ highest distinction for leadership in environmental conservation and sustainable development.
 
The award acknowledges PM Modi’s long-standing push for sustainable growth and his green vision.
 
This is the latest in a series of global honours recognising PM Modi’s work on climate action, sustainable development and green growth.

Just last month, in May 2026, the Food and Agriculture Organization (FAO) presented him with the Agricola Medal for strengthening food security, transforming agriculture and promoting sustainable farming.
 
Earlier, in 2018, he received the Seoul Peace Prize for advancing sustainable economic growth, global cooperation and inclusive development.
 
In 2018, the United Nations conferred upon him the prestigious Champions of the Earth Award, the organisation

Related posts

Vizagvision Visakhapatnam:SOUTH COAST RAILWAY ORGANISES VIGILANCE SEMINAR TO PROMOTE INTEGRITY AND TRANSPARENCY…South Coast Railway organised a Vigilance Seminar today at its Headquarters, with the participation of Principal Heads of Departments (PHODs), Divisional Railway Managers (DRMs) and Senior Officers from various departments across the Zone. The seminar was chaired by Shri Sandeep Mathur, General Manager, South Coast Railway.Shri Ashish Mehrothra, SDGM & Chief Vigilance Officer, South Coast Railway, conducted the proceedings and highlighted the importance of vigilance awareness in strengthening transparency, accountability and integrity in the organisation.The seminar focused on various provisions and guidelines laid down by the Central Vigilance Commission (CVC) and the Railway Vigilance Department aimed at preventing and combating corruption in public life and promoting ethical conduct in public service.Addressing the gathering, Shri Sandeep Mathur, General Manager, SCoR, emphasised that awareness is the basic requirement for effectively containing corruption in an organisation. He stressed the need for all officials and employees to remain alert, follow established procedures and uphold the highest standards of integrity in the discharge of their duties.The General Manager also appreciated the role of the Vigilance Department for playing a supportive role as a counsellor and guide, helping officers and staff understand procedures and avoid inadvertent lapses.Shri Ashish Mehrothra, SDGM & Chief Vigilance Officer, stressed that every individual has an important role in promoting an ethical work culture. He stated that it is essential for everyone to be self-conscious and committed to following the path of integrity and honesty in both personal and professional life.Special emphasis was laid on creating awareness among job aspirants that recruitment to Indian Railways is conducted only through the authorised Railway Recruitment Boards (RRBs) and Railway Recruitment Cells (RRCs) as per prescribed procedures. It was reiterated that there are no shortcuts or backdoor methods to secure a Railway job. Aspirants were cautioned against falling prey to touts, intermediaries or fraudulent persons promising Railway jobs in exchange for money.

Vizagvision Visakhapatnam: స్టెంట్ అమరికతో శంకర్ ఫౌండేషన్మరో మైలురాయిని సాధించింది.• గ్లకోమా వ్యాధి నివారణ లో ఇదో క అద్భుతంశంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి నిన్న (31.08.2026) సాయంత్రం గ్లాకోమా సంరక్షణలో ఒక అద్భుతమైన మైలురాయిని సాధించడం ద్వారా తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. డాక్టర్ టి. రవీంద్ర నేతృత్వంలోని గ్లాకోమా బృందం, ఒక రోగికి హైడ్రస్®️ మైక్రో స్టెంట్ అమరికను విజయవంతంగా నిర్వహించి, ఆంధ్రప్రదేశ్లో గ్లాకోమా నిర్వహణలో ఒక ముఖ్యమైన మైలురాయిని నెలకొల్పింది.మైక్రో స్టెంట్ అనేది ఒక అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ గ్లాకోమా సర్జరీ (MIGS) పరికరం. ఇది ష్లెమ్స్ కెనాల్ ద్వారా అక్వియస్ హ్యూమర్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. తద్వారా, శస్త్రచికిత్స వల్ల కలిగే గాయాన్ని తగ్గిస్తూ, కంటిలోని పీడనాన్ని నిరంతరం నియంత్రణలో ఉంచుతుంది. ఈ అద్భుతమైన సాంకేతికత గ్లాకోమా రోగులకు సురక్షితమైన మరియు మరింత ప్రభావవంతమైన చికిత్సా విధానాన్ని అందిస్తుంది, సమస్యలను తగ్గించి, వేగంగా కోలుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ విజయవంతమైన అమరిక, ప్రపంచవ్యాప్తంగా అధునాతన నేత్ర వైద్య సాంకేతికతలను ఈ ప్రాంతానికి తీసుకురావడానికి మరియు ప్రపంచ స్థాయి, రోగి-కేంద్రీకృత నేత్ర సంరక్షణను అందించడానికి శంకర్ ఫౌండేషన్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది అని శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ప్రజాసంబంధాలు, లైజన్ & కార్పొరేట్ రిలేషన్స్) శ్రీ కె. బంగార్రాజు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ చారిత్రాత్మక ప్రక్రియను డాక్టర్ కె. మంజువల్లి మరియు డాక్టర్ బి. కీర్తనల సహకారంతో పూర్తి చేశారు. ఈ విశేషమైన ఘనతను సాధించడంలో వారు డాక్టర్ రవీంద్రకు సహాయపడ్డారు.వైద్య బృందాన్ని అభినందిస్తూ, శంకర్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ శ్రీ ఎం. రామ్దాస్ మరియు మేనేజింగ్ ట్రస్టీ & సీఈఓ శ్రీ ఎ. కృష్ణ కుమార్, ఈ విజయాన్ని నేత్ర సంరక్షణలో వైద్య నైపుణ్యం, ఆవిష్కరణ మరియు నాయకత్వం కోసం సంస్థ యొక్క అచంచలమైన కృషికి నిదర్శనంగా కొనియాడారు. ఈ అత్యాధునిక MIGS టెక్నాలజీని విజయవంతంగా ప్రవేశపెట్టడం, సరికొత్త చికిత్సా విధానాలను అందించడంలో శంకర్ ఫౌండేషన్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు నిదర్శనమని, అలాగే ఈ ప్రాంతంలో అధునాతన నేత్ర వైద్య సంరక్షణకు ఒక అగ్రగామి కేంద్రంగా దాని స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇటువంటి మార్గదర్శకమైన కార్యక్రమాల ద్వారా, ఫౌండేషన్ రోగుల దృష్టిని కాపాడుతూ, వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తూ, వారి జీవితాలను మార్చడం కొనసాగిస్తోంది.శీర్షిక: శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో అధునాతన గ్లాకోమా సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన హైడ్రస్®️ మైక్రోస్టెంట్ అమరిక విజయవంతం అయిన సందర్భంగా డాక్టర్ టి. రవీంద్ర మరియు అతని బృందం వేడుక చేసుకుంటున్నారు.శ్రీ కె. బంగార్రాజుడిప్యూటీ జనరల్ మేనేజర్పి.ఆర్., అనుసంధాన మరియు కార్పొరేట్ సంబంధాలుశంకర్ ఫౌండేషన్98481 89378

Vizagvision Visakhapatnam:చూపు మసకబారిన జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్న శంకర్ ఫౌండేషన్ సేవలుకళ్లకు చికిత్స…. ఇళ్లకు వెలుగు… • ఆసుపత్రి వ్యవస్థాపకులు ఆత్మకూరి శంకరరావు జయంతి.శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి పేరు వినగానే కంటి రోగులు నిద్రలోనూ పరుగులు పెడుతుంటారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన కంటి రోగుల్లో కొత్త వెలుగులు నింపుతూ నవ జీవనం వైపు వారిని నడిపిస్తోంది. చేతి కర్ర, కళ్లద్దాలను పక్కన పెడుతూ విప్పారిన నెత్రాలతో వడివడిగా అడుగులు వేయిస్తోంది… గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ ప్రాంతాల ప్రజలకు శంకర్ ఫౌండేషన్ నేత్ర దానం చేస్తూ వారిలో నూతనత్వపు బీజాలు నాటి విశేషమైన సేవలు అందిస్తోంది. కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి నవ్య జీవనంతో ముందుకు సాగాలన్న దూరదృష్టి, సదాశయంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 95వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని డిజిఎం కె బంగారు రాజు అన్నారు. వ్యాపారవేత్త శంకరరావు ఉన్నత ఆశయంతో కంటి ఆసుపత్రిని ప్రారంభించి ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని నేత్ర రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అంధత్వాన్ని తొలగించడం మరియు పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని 1997లో సామాజిక బాధ్యతగా లోతైన భావనతో శంకరరావు, తన భార్య ఆత్మకూరి యశోద మరియు స్వర్గీయ కె. పార్వతీకుమార్, డి.వి. సుబ్బారావు సహకారంతో సింహాచలం ప్రాంతంలోని ఒక నిరాడంబరమైన రెండు పడకగదుల ఫ్లాట్లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. కేవలం ఇద్దరు వైద్యులు మరియు 15 మంది ఉద్యోగులతో ఉచిత అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించారు. ఇంత ఘనత మరియు పేరు ప్రఖ్యాతలు సాధించడానికి ఎంత గానో కృషి చేస్తున్న డాక్టర్ల కు , ఉద్యోగులకు , జిల్లా యంత్రాంగానికి , రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ ఆత్మకూరు కృష్ణ కుమార్ , మేనేజింగ్ ట్రస్టీ మరియు సిఇఓ కృతజ్ఞతులు తెలియచేసారు లియచేసారు.తరువాత అంచలంచెలుగా 2002 లో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ రూ.20 , 2008 లో రూ.100 మరియు 2015 నుండి రూ.250 కు ప్రస్తుతం రూ 300 పెంచడము జరిగింది . గత 29 సంవత్సరాలుగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి నేత్ర రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ వేనోళ్ల కొనియాడబడుతోంది. నేత్రం నయనం ప్రధానం అన్నట్లు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నంలోని నాయుడుతోటలో రెండెకరాల విశాలమైన స్థలంలో 200 పడకలతో ఐదు అంతస్తులలో అత్యాధునిక సౌకర్యాలు, ఎనిమిది ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, మరియు అన్ని సబ్-స్పెషాలిటీలతో దిగ్విజయంగా నడుస్తోంది. 450 మందికి పైగా సిబ్బంది,సూపర్ స్పెషలిటీ వైద్యులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రికి గట్టి భద్రతను ఏర్పాటు చేసారు.ఆసుపత్రిలో రోజుకు సగటున 120నుండి 150వరకూ కంటి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. జూన్ 17 న అత్యధికంగా 201 కంటి శస్త్రచికిత్సలు చేసి ఒక రికార్డు ను నెలకొల్పింది ప్రతిరోజూ 400 నుండి 500 మంది రోగులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, నిబద్ధతను మరింత పెంచుకుంటూ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోంది, ఇది కంటి సంరక్షణ సేవలలో ఆచరణాత్మక నైపుణ్యంతో ఔత్సాహిక నిపుణులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడిన ఉద్యోగ-ఆధారిత వృత్తి కోర్సులను అందిస్తోంది . ఆసుపత్రి నిర్వహణకు ప్రముఖ న్యాయవాది ఎం రాందాస్ నేతృత్వంలోని ట్రస్టీల బోర్డు మార్గనిర్దేశం చేస్తోంది. మేనేజింగ్ ట్రస్టీ మరియు CEO ఆసుపత్రి వ్యవస్థాపకులు శంకరరావు పెద్ద కుమారుడు ఆత్మకూరి కృష్ణ కుమార్ ఆసుపత్రిని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ట్రస్టీలు ప్రొఫెసర్ ఎ. ప్రసన్నకుమార్ మరియు ఎ. విజయకుమార్ ల సమిష్టి కృషి ఫలితంగా ఆసుపత్రిని కొత్త శిఖరాలకు చేర్చేందుకు దోహద పడింది. శంకర్ ఫౌండేషన్ దినదిన ప్రవర్దమానం చెండడానికి స్వర్గీయ కె. పార్వతీకుమార్,డి.వి. సుబ్బారావు, ఎ. శంకరరావు మరియు శంకరరావు భార్య ఆత్మకూరి యశోద, కె.బి.ఎన్. మణిమాలల సహకారం ఎంతో తోడ్పాటునిచ్చింది. వారి నాయకత్వం మరియు ప్రచారం ఆసుపత్రి పరిధిని మరియు ఖ్యాతిని విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది. మణిమాల ముఖ్యమైన పాత్ర పోషించి ఆసుపత్రి స్థాయిని గణనీయంగా పెంచారు. దివంగత ఆత్మకూరి శంకరరావు శంకర్ ఫౌండేషన్ను కారుణ్య కంటి సంరక్షణ కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా తయారు చేసారు.శక్తివంతమైన నిపుణులను తయారు చేయడానికి వైద్య మరియు నైపుణ్య-ఆధారిత కోర్సులను అందించే ఒక ప్రసిద్ధ విద్యా సంస్థగా కూడా తీర్చి దిద్దారు. 2011లో, ఫౌండేషన్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారిక శిక్షణా సంస్థగా గుర్తించడంతో శంకరరావు కల సాకారం అయింది. భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ తో సమానమైన హోదాను శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి ఇచ్చింది..శంకర్ ఫౌండేషన్ డీఎన్బీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్గా కూడా గుర్తింపు పొందింది.ఈ సంస్థ 30 మందికి పైగా నేషనల్ బోర్డ్ డిప్లొమేట్లకు శిక్షణ ఇచ్చింది, వారు ఇప్పుడు దేశంలోని వివిధ వైద్య సంస్థలు, ఆసుపత్రులలో పనిచేస్తున్నారు, శంకర్ ఫౌండేషన్ ఉద్యోగ,ఆధారిత వృత్తిపరమైన కోర్సులను అందించే కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోంది అని డిజిఎం కె బంగారు రాజు అన్నారు. శ్రీకాకుళం, మధురవాడ, మద్దిలపాలెం మరియు గాజువాకలలో శాఖల ఏర్పాటుతో శంకర్ ఫౌండేషన్ ఈ ప్రాంతంలో ప్రముఖ నేత్ర సంరక్షణ ప్రదాతగా మారింది. ఇది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎంప్యానెల్ చేయబడింది మరియు ఈ.హెచ్. ఎస్,టీపీఐ, ప్రధాన కార్పొరేట్ సంస్థ లు మరియు రక్షణ సంస్థల ద్వారా నగదు రహిత సేవలను అందిస్తోంది. ఆసుపత్రి ప్రారంభం నుండి ఇంతవరకు 5.26 లక్షలకు పైగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించింది. 30.45 లక్షల మంది అవుట్ పేషెంట్లను పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా పరిపాలన ద్వారా మూడుసార్లు ఉత్తమ ఎన్జీఓ ఆసుపత్రిగా అవార్డులు పొందింది. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి అన్నీ రంగాల్లో విస్తరించిన నేపథ్యంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్న దృష్ట్యా దివంగత ఆత్మకూరి శంకరరావు దార్శనికత, నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. సమాజానికి నిస్వార్ధమైన సేవలు చేయాలన్న సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. నేత్ర రోగులు నూతన భవిష్యత్తు వైపు వేసే ప్రతి అడుగులోనూ శంకరరావు కలలు సాకారం కావడంతో ఆయన వరాలిచ్చే మరో శంకరుడే అయ్యారు. ఫోటో శీర్షిక : కీర్తిశేషులు శ్రీ ఆత్మకూరి శంకరరావు గారు మరియు శ్రీమతి ఎ. యశోద గారి సమక్షంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సద్గురు శివానందమూర్తి 2వ జూన్ 1997, విశాఖపట్నం.