Vizag Vision Rayagada:DRM INSPECTS RAYAGADA DIVISIONAL CONTROL OFFICE AND SECTIONDivisional Railway Manager (DRM), Waltair Division, Shri Lalit Bohra, accompanied by Divisional Railway Manager, Rayagada Division, Shri Amitabh Singhal, along with senior railway officials, conducted a comprehensive inspection of Rayagada Control Office today, 26th May 2026. The inspection primarily focused on reviewing the progress of Control office operation , which is considered nerve centre of railway operations of any division.During the inspection, the DRMs reviewed progress of temporary setup of the Rayagada Control Office comprising Operations, Engineering, Carriage & Wagon, Security, Crew Management and other functional departments. The DRMs interacted with railway control staff and reviewed the readiness of various facilities.Before that , DRM Shri Lalit Bohra undertook a window trailing inspection from Visakhapatnam to Vizianagaram to assess the progress of infrastructure development works, safety installations, and passenger amenity projects along the section. During the inspection, he reviewed signalling systems, points and crossings, yard arrangements, track curves, and ongoing new railway line works in consultation with senior officials concerned.The inspection was aimed at ensuring the highest standards of safety, operational efficiency, and infrastructure development to facilitate smooth and efficient railway operations.

Related posts

Vizagvision Visakhapatnam:

Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము

Vizagvision Visakhapatnam :*SOUTH COAST RAILWAY GENERAL MANAGER SHRI SANDEEP MATHUR REVIEWS SAFETY, LOADING, AND PASSENGER AMENITIES ACROSS FOUR DIVISIONS*Shri Sandeep Mathur, General Manager of South Coast Railway (SCoR), chaired a high-level review meeting with Principal Heads of Departments (PHODs) and Divisional Railway Managers (DRMs) of the zone’s four divisions—Visakhapatnam, Vijayawada, Guntur, and Guntakal. The comprehensive session focused heavily on reinforcing safety protocols, accelerating freight loading and revenue generation, and upgrading passenger amenities across the zone. During the meeting, the General Manager emphasized that safety consciousness must remain the utmost priority across all railway operations. Detailed evaluations were conducted on track maintenance, signaling systems, preventive measures against operational hazards, and strict adherence to safety guidelines by field personnel.In addition to safety frameworks, the discussions centered on maximizing freight loading efficiency and exploring new revenue streams to ensure sustained financial growth. Divisional heads presented updates on ongoing infrastructure projects and target achievements. Furthermore, Shri Sandeep Mathur stressed the importance of improving passenger experiences, directing officials to fast-track the modernization of station facilities, cleanliness drives, and passenger-centric services. The meeting concluded with strict directives to divisional teams to achieve targeted milestones ahead of schedule while upholding the highest standards of operational excellence and public service.