Vizag Vision Visakhapatnam:
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ జె.ఎస్. బింద్ర పోర్ట్ అథారిటీ (వీపీఏ) చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ బింద్రా ఇంతకు ముందు బిలాస్పూర్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్గా సేవలందించారు. ఆయన…